• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రధాని

    ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ అంత్యక్రియలు గుజరాత్‌లో పూర్తయ్యాయి. మోదీ తన తల్లి చితికి నిప్పంటించారు. చేతులు జోడించి తల్లికి నమస్కరించి అంతిమ సంస్కారులు నిర్వహించారు. తల్లి పాడె మోసుకువెళ్లారు. సోదరుడు, కుటుంబ సభ్యులతో కలిసి తుది వీడ్కోలు పలికారు. గాంధీనగర్‌లోని సెక్టార్‌ 30 శ్మశానవాటికలో జరిగిన అంతిమక్రియల్లో మోదీ కుటుంబ సభ్యులతోపాటు గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv