• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నిలిచిన రైలు.. ప్రయాణికులు ఆగ్రహం

    సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో 4 గంటలుగా రైలు నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో ధర్మవరం-నర్సాపూర్ ఎక్క్‌ప్రెస్ పట్టాలపై నిలిచిపోయింది. రైలు 4 గంటలకు పైగా నిలిచిపోయినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అధికారులపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv