సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో 4 గంటలుగా రైలు నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో ధర్మవరం-నర్సాపూర్ ఎక్క్ప్రెస్ పట్టాలపై నిలిచిపోయింది. రైలు 4 గంటలకు పైగా నిలిచిపోయినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అధికారులపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/28200702/image-1314.jpeg)