• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాష్ట్రంలో పేదలు బతికే పరిస్థితి లేదు: రేవంత్

    తెలంగాణలో పేదలు బతికే పరిస్థితి లేదని. ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వస్తే వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మేడ్చల్‌ నియోజకవర్గం జవహర్‌నగర్‌ రోడ్‌షోలో రేవంత్ మాట్లాడారు. మంత్రి కేటీఆర్ మేడ్చల్‌కు తెస్తామన్న ఐటీ పార్కు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెలా రూ.2,500 అందజేస్తామన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామని రేవంత్ పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv