• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘రామ మందిరం ప్రతిష్ఠ రోజు వారు రావొద్దు’

    అయోధ్యలో జనవరి 22న జరిగే రామ మందిరం ప్రతిష్ఠ కార్యక్రమానికి గవర్నర్లు, ముఖ్యమంత్రులు, విదేశీ రాయబారులు రావొద్దని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ కోరింది. వారికి తగిన ఏర్పాట్లు చేయలేమని, అధికారులు సైతం ప్రొటోకాల్ పాటించే పరిస్థితి ఉండదని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులను విడతల వారీగా ఆహ్వానించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. జనవరి 26 తర్వాత భారత్‌తో పాటు విదేశాల్లోని భక్తులకు సైతం అవకాశం కల్పిస్తామన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv