• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

    TS: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడి ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ట్రాక్టరుపై కొల్కూరు వెళ్తుండగా గ్రామ శివారులో ట్రాక్టర్‌ స్టీరింగ్‌ విరిగింది. దీంతో అదుపుతప్పి పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఒకే గ్రామానికి చెందిన మంగలి గోపాల్‌(30), ఈటల రమణ(45), ఎంపల్లి మల్లేశ్‌(30)గా తెలిసింది. మృతదేహాలను శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv