• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు విశాఖలో ఐటీ హబ్ ప్రారంభం

    నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఋషికొండ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆయన ప్రారంభించనున్నారు. సుమారు వెయ్యి మంది ఉద్యోగులతో ఐటీ సేవలను ఇన్ఫోసిస్ ప్రారంభిస్తోంది. అలాగే దసరాకు విశాఖ నుంచి పాలన కొనసాగిస్తుండటంతో పరిపాలన భవనాలను జగన్ పరిశీలించనున్నారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించనున్నారు. వసతుల కల్పనపై అధికారులకు సూచనలు చేయనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv