• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TRAIN ACCIDENT: 50 మంది మృతి?

    ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 50 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. 300 మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలిలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ఒడిశాలోని బాలాసోర్ సమీపంలోని బహనాగ రైల్వేస్టేషన్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో స్లీపర్ కోచ్‌లు తప్ప మిగతా అన్నీ కోచ్‌లు పట్టాలు తప్పాయి. రెండు రైళ్లు ఒకే లైన్‌లో రావడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv