• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘అప్పటి వరకు గాజాలో అన్ని బంద్’

    హమాస్ ఉగ్రవాదులకు ఇజ్రాయెల్ పలు హెచ్చరికలు చేసింది. బందీలుగా ఉన్న తమ పౌరులను సురక్షితంగా విడిచిపెట్టాలని కోరింది. అప్పుడే గాజాకు నీరు, విద్యుత్, ఇందన సరఫరాలు పునరుద్ధరిస్తామని చెప్పింది. అప్పటి వరకు గాజాపై తమ నిబంధనలు కొనసాగుతాయని హెచ్చరించింది. హమాస్ మిలిటెంట్ల వద్ద బందీలుగా ఉన్నవారు క్షేమంగా ఇళ్లకు పంపాలని చెప్పింది. లేకుంటే తీవ్ర మరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఉగ్రవాదులు దాడి చేసిన రెండో రోజు నుంచే గాజాను ఇజ్రాయెల్ అష్టదిగ్భందనం చేసిన విషయం తెలిసిందే..

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv