• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వ‌ర‌ద‌ల్లో కొట్టుకొపోయిన కారు.. 9 మంది మృతి

    ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షాల‌తో న‌దులు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. ఈరోజు ఉదయం కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా రామ్‌న‌గ‌ర్‌లోని ధేలా నది వ‌ద్ద ఒక కారు కొట్టుకొపోవ‌డంతో 9 మంది మ‌ర‌ణించారు. ఒక‌ బాలిక‌ను సుర‌క్షితంగా ర‌క్షించారు. మ‌రో 5 మంది వ‌ర‌ద‌ల్లో చిక్కుకుపోయార‌ని అధికారులు దృవీక‌రించారు. మృతులంద‌రూ పంజాబ్‌కు చెందిన‌వార‌ని వెల్ల‌డించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv