• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంగ్రెస్‌లోకి విజయశాంతి?

    ప్రధాని మోదీ సభకు బీజేపీ సీనియర్ నేతలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన మహాబూబ్‌నగర్ సభకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి హాజరు కాలేదు. కొంతకాలంగా పార్టీ తీరుపై అసంతృప్తిగా ఇరువురు నేతలు ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర నాయకత్వంపై గతంలో బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు నేతలు తిరిగి కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈరోజు ప్రధాని మోదీ నిజమాబాద్ సభకు రానున్నారు. మరి ఈ సభకైన విజయశాంతి, కోమటిరెడ్డి హాజరవుతారో లేదో చూడాలి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv