• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ ఇప్పటికే ఐదుగురిని చంపేశాం’ బీజేపీ మాజీ ఎమ్మెల్యే

    రాజస్థాన్‌ బీజేపీ మాజీ ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్‌ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జ్ఞాన్‌దేవ్‌ ఓ సమావేశంలో కూర్చుని మాట్లాడుతూ ‘ ఇప్పటికే ఐదుగురిని చంపేశాం. గోవులను చంపేవారిని విడిచిపెట్టేది లేదు.’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా విమర్శలు గుప్పిస్తూ… ‘బిల్కిస్ బానో దోషులకు సత్కారం చేసిన వారిని రాజస్థాన్‌ పంపించండి, ఆ ఎమ్మెల్యేకు కూడా సత్కారం చేయించండి’ అని వ్యాఖ్యానించారు. అయితే జ్ఞాన్‌దేవ్‌ వ్యాఖ్యల [వీడియో](url) సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv