• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పేదవాడి కల నిజం చేశాం: సీఎం జగన్

    కాకినాడ-సామర్ల కోటలో జగనన్న కాలనీలోని ఇళ్లను సీఎం జగన్ ప్రారంభించారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ‘దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల వైఎస్ఆర్ జగనన్న కాలనీలు వస్తున్నాయి. ఇళ్లు కాదు.. ఊళ్తు వస్తున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉండి పేదవాడికి సెంట్ భూమి కూడా పంచలేదు. కానీ ఇప్పుడు పేదవాడి కలను నిజం చేశాం’ అని చెప్పుకొచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv