• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సింగిరేణి కార్మికులకు బోనస్ ఎంతంటే?

    సింగిరేణి కార్మికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కార్మికులకు బోనస్ కింద రూ.711 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఒక్కో కార్మికుడికి రూ.1.53 లక్షలు బోనస్ అందనున్నట్లు సింగరేణి యాజమాన్యం వెల్లడించింది. ‘సింగరేణిలో 43 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. వారి ప్రభుత్వం విడుదల చేసిన డబ్బు నుంచి బోనస్‌ ఒకటి రెండు రోజుల్లో చెల్లిస్తాం’ అని ప్రకటించింది. రెండు రోజుల్లో పండుగ అడ్వాన్స్ కూడా చెల్లిస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv