• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మృత్యుంజయుడు..2 రోజులు శిథిలాలకిందే

    ఇండోనేషియాలో భూకంప తీవ్రతకు 271 మంది మరణించగా.. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఓ ఆరేళ్ల [బాలుడు ](url)రెండు రోజులుగా శిథిలాల కిందే ఉండిపోయాడు. భూకంపం ధాటికి తన ఇళ్లు కూలిపోవడంతో ఆ శిధిలాల కిందే చిక్కుకుని ఆహారం, నీరు లేకుండా ఉన్నాడు. చివరకు రెండు రోజుల తర్వాత ఆ బాలుడిని రెస్క్యూ టీం రక్షించింది. విచిత్రమేంటంటే ఆ బాలుడి తల్లి, అమ్మమ్మ ఇద్దరూ శిథిలాల కిందే మృతి చెందారు. వారి మృతదేహాల పక్కనే ఆ బాలుడు రెండు రోజులు గడిపాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv