ఈనెల 26 నుంచి వైసీపీ బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. రాయలసీమలో సింగమల, ఉత్తరాంధ్రలో ఇచ్ఛాపురం, కోస్తాంధ్రాలో తెనాలి నుంచి ఒకేసారి బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలను మంత్రులు ఈ సందర్భంగా ప్రజలకు వివరించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్రలు జరగనున్నాయి. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగనున్నట్లు వైసీపీ పేర్కొంది.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/24151439/image-1117.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!