• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు వైసీపీ ప్రతినిధుల సభ

    నేడు సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ ప్రతినిధుల సభ జరగనుంది. ఉదయం 9.30 నిమిషాలకు సభ ప్రారంభం కానుంది. 10.30 నిమిషాలకు సభ ప్రాంగణానికి జగన్ చేరుకోనున్నారు. 8,500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ మీటింగ్‌లో తొలిసారి బార్ కోడింగ్ పాస్‌లను వైసీపీ జారీ చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం జగన్ పార్టీ ప్రతినిధులకు దిశా నిర్దేశం చేయనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv