• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రీవారి దర్శనానికి 10 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 10గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం కాంప్లెక్సుల్లోని 15 కాంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. నిన్న 78,349 మంది భక్తులు ఏడుకొండల స్వామిని దర్శించుకున్నారు. మరో 39,634 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. సోమవారం వెంకన్న హుండీ ఆదాయం రూ.4.56కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv