• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంగ్రెస్‌కు కీలక నేత రాజీనామా

    మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి రాజీనామా చేశారు. మెదక్ టికెట్ ఆశించిన తిరుపతి రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు కుమారుడు.. మైనంపల్లి రోహిత్‌కు టికెట్ ఇస్తారన్న ప్రచారంతో మనస్తాపం చెందారు. ఇన్నాళ్లు పార్టీకి సేవ చేస్తున్న తనను కాదని కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వటం పట్ల అలకబూనారు. అధిష్ఠానంతో చర్చించాక కూడా హామీ దక్కకపోవడంతో తిరుపతి రెడ్డి రాజీనామా చేశారు. భవిష్యత్ కార్యచరణను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv