• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్వల్పంగా పెరిగిన గోల్డ్.. ధర ఎంతంటే!

    పసిడి ధరలు వరుసగా రెండో రోజూ స్వల్పంగా పెరిగాయి. 22, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌పై రూ. 250, రూ.310 చొప్పున పెరిగింది. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 52,900కు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.57,690 చేరింది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో గోల్డ్ రేటు చాలా తక్కువగా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రూ.52,750 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.57,540 చేరింది. అటు ఏపీలోని విజయవాడ, విశాఖ నగరాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv