• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘డబుల్’ బాదాక 3 మ్యాచ్‌ల్లో లేవు.. ఎందుకు’?

    డబుల్ సెంచరీ వీరులు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్‌లు కలసి ఉన్న ఓ [వీడియో](url)ను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో రోహిత్ ఇషాన్ కిషన్‌ను ఉద్దేశించి ‘‘డబుల్ సెంచరీ బాదిన తర్వాత నువ్వు 3 మ్యాచ్‌లు ఎందుకు ఆడలేదు? అని ప్రశ్నించాడు. దానికి ఇషాన్ వెంటనే స్పందించాడు. ‘‘భయ్యా నువ్వే కదా కెప్టెన్‌వి. నన్ను నువ్వే కదా జట్టులోంచి తీసేసింది.’’ అనగానే రోహిత్, గిల్ పగలబడి నవ్వుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv