• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మరో ప్రేమాయణం: లంక నుంచి ఏపీకి

    ఓ యువతి తన ప్రియుడి కోసం శ్రీలంక నుంచి ఏపీకి వచ్చింది. శ్రీలంకకు చెందిన విఘ్నేశ్వరి చిత్తూరు జిల్లాకు చెందిన లక్ష్మణ్‌లు ఆరేళ్లుగా ఫేస్‌బుక్‌లో ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో జూలై 8న విఘ్నేశ్వరి వీసాపై లంక నుంచి ఇండియాకు వచ్చింది. చెన్నై విమానాశ్రయంలో దిగి.. అక్కడి నుంచి చిత్తూరుకు చేరుకుంది. అనంతరం తన ప్రియుడు లక్ష్మణ్‌ను వివాహం చేసుకుంది.ఆమె వీసా గడువు ముగుస్తుండటంతో భారత్ విడిచివెళ్లాలని పోలీసులు హెచ్చరించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv