• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆర్మీ వాహనంపై దాడి ఉగ్రవాదుల పనే: సైన్యం

    [VIDEO](url): జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఆర్మీ వాహనంపై జరిగిన దాడి ఉగ్రవాదుల పనేనని సైన్యం ప్రకటించింది. గుర్తు తెలియని ముష్కరులు వాహనంపై గ్రనేడ్లు విసిరినట్లు సైన్యాధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా మరో సైనికుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అతనికి రాజౌరీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని అధికారులు తెలిపారు. చనిపోయిన జవాన్లు రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు చెందిన వారని పేర్కొన్నారు. ఘటనస్థలిలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv