• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య

    తమిళనాడులోని కారైకుడి జిల్లాలో దారుణం జరిగింది. 29 ఏళ్ల వ్యక్తిని ఐదుగురు నరికి చంపారు. బాధితుడు మధురై వాసి వినీత్‌గా గుర్తించారు. వినీత్‌ రద్దీగా ఉన్న రోడ్డుపై వెళ్తున్న సమయంలో కారులో వచ్చిన దుండగులు వినీత్‌ను చుట్టుముట్టారు. తప్పించుకునే క్రమంలో వినీత్‌ కిందపడిపోగా నిందితులు కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డు అయింది. దాడి సమయంలో ఓ వ్యక్తి రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv