• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బస్సు బోల్తా.. 15మంది మృతి

    మణిపూర్‌లో బస్సు బోల్తా పడి 15 మంది విద్యార్థులు మృతిచెందారు. నోనీ జిల్లాలో స్టడీ టూర్ కోసం వెళ్లిన విద్యార్థుల యాత్ర విషాదయాత్రగా మారింది. రెండు బస్సుల్లో విద్యార్థులు బయల్దేరారు. ఈ క్రమంలో అమ్మాయిలు ప్రయాణిస్తున్న బస్సు మూల మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడింది. దీంతో బస్సులో ఉన్న విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20మందికి గాయాలయ్యాయి. ప్రమాద స్థలానికి ఎస్డీఆర్ బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం బిరేన్‌సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదా స్థలానికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv