• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సెన్సార్ బోర్డుపై సీబీఐ కేసు నమోదు

    ముంబై సెన్సార్‌ బోర్డుపై సీబీఐ కేసు నమోదు చేసింది. హీరో విశాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టింది. మార్క్ ఆంటోని చిత్రం సెన్సార్ కోసం రూ.7 లక్షలు లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఇటీవల విశాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై సెన్సార్ బోర్డు కూడా స్పందించింది. వెంటనే చర్యలకు ఉపక్రమించిన సెన్సార్ బోర్డు.. ఇకపై సినిమా నిర్మాణ సంస్థలు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే సెన్సార్ బోర్డు తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv