• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజస్థాన్‌ పోలింగ్ తేదీలో మార్పు

    కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీలో పలు మార్పులు చేసింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్‌ 23న జరగాల్సిన పోలింగ్‌ను నవంబర్‌ 25కి మారుస్తూ ప్రకటన విడుదల చేసింది. మిగిలిన రాష్ట్రాల్లో ఎధావిధిగానే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించింది. రాజస్థాన్‌లో ఎన్నికల రోజు పెద్ద సంఖ్యలో వివాహాలు/శుభకార్యాలు/ సామాజిక కార్యక్రమాలు ఉండటంతో ప్రజలు ఓటు వేసేందుకు ఇబ్బంది కలుగుతుందని ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv