• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సీఎం కేసీఆర్‌ నేటి నుంచి రాజశ్యామల యాగం

    సీఎం కేసీఆర్‌ మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ కార్యక్రమం జరగనుంది. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో యాగానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇరత రాష్ట్రాలకు చెందిన పలువురు పీఠాధిపతులు ఈ యాగంలో పాల్గోననున్నారు. మొదటిరోజు తెల్లవారుజామున సంకల్పం, రెండోరోజు వేదపారాయణలు, చివరిరోజు పూర్ణాహుతి ఉంటుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv