• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడే కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటన

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను నేడు కాంగ్రెస్ ప్రకటించనుంది. ఈ మేరకు ఈ విషయాన్ని ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ తెలిపారు. 58 మంది పేర్లతో తుది జాబితా వెల్లడిస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పారు. వామపక్షాలతో పొత్తుల అంశం తుది దశలో ఉందని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే నేతలకు అవకాశం ఇచ్చామని స్పష్టం చేశారు. అన్ని మతాలు, కులాలకు కాంగ్రెస్ అధిష్ఠానం పాధాన్యత ఇస్తుందని మురళీధరన్ పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv