• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాహుల్‌గాంధీపై కాపీరైట్ కేసు

    కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై ఎంఆర్‌టీ మ్యూజిక్ కంపెనీ కాపీ రైట్ కేసు పెట్టింది. రాహుల్ తన ఎలివేషన్ కోసం కేజీఎఫ్2 పాటలు వాడుతున్నారని, ఇది కాపీరైట్ ఉల్లంఘన అవుతుందని అందుకే కేసు పెట్టామని తెలిపింది. రాహుల్‌తో పాటు జైరాం రమేష్, సుప్రియా శ్రీనటేలపై కూడా కేసు పెట్టారు. ఈ మేరకు ఎంఆర్‌టీ సంస్థ బెంగళూరు సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా కేజీఎఫ్2 పాటలను [వీడియో](url)ల్లో వాడారని తెలుస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv