• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఐస్‌క్రీమ్‌ ట్రక్కుల్లో మృతదేహాలు

    గాజాలో పౌరుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. . ఇజ్రాయెల్‌ దాడుల్లో వేలాది మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు.. వారి మృతదేహాలను భద్రపర్చేందుకు చోటు సరిపోవడం లేదు. దీంతో ఐస్‌క్రీమ్‌ ట్రక్కుల్లో మృతదేహాలను ఉంచే దయనీయ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం గజాలో అత్యంత విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటివరకు 2,600 మందికి పైగా పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. వారిని కాల్చేందుకు శ్మశానవాటికల్లోనూ స్థలం సరిపోకపోవడం లేదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv