• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘కాంగ్రెస్‌‌ను నమ్మి మోసపోవద్దు’

    ఒక్క అవకాశం ఇవ్వమంటున్న కాంగ్రెస్‌ మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి కేటీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయిన కర్ణాటక ప్రజలు కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారు. 24 గంటలా.. 3 గంటల కరెంటు కావాలా? ప్రజలే ఆలోచించుకోవాలి’ అని కేటీఆర్ అన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv