• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆనాడు గవర్నర్ గుర్తు రాలేదా?: తమిళిసై

    పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించబోతుండడాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సమర్థించారు. తెలంగాణ నూతన సెక్రటేరియట్ ఓపెనింగ్ గురించి గవర్నర్ ప్రస్తావించారు. ‘నూతన సెక్రటేరియట్ ఓపెనింగ్‌ గవర్నర్‌ చేతుల మీదుగా జరగాలని ప్రతిపక్షాలు చెప్పాయి. కానీ, కార్యనిర్వహక భవనం పేరుతో కనీసం నన్ను ఆహ్వానించలేదు. మరి, ఇప్పుడెలా రాష్ట్రపతి ప్రారంభించాలని అంటున్నారు? ఆ నాడు గవర్నర్ రాష్ట్ర ప్రథమ పౌరురాలు అని గుర్తు రాలేదా?’ అని గవర్నర్ ప్రశ్నించారు. తమిళిసై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv