• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కవిత కేసులో సుప్రీంకోర్టుకు వెళ్లిన ఈడీ

    ఎమ్మెల్సీ కవిత కేసుకు సంబంధించి ఈడీ అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. తమ వాదనలు వినకుండా ఎలాంటి నిర్ణయాలు వెల్లడించరాదని ధర్మాసనాన్ని కోరారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ముందస్తు ఆదేశాలు ఇవ్వరాదని అభ్యర్థించారు. కాగా ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ నెల 24న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. కాగా అంతకుముందే ఈ నెల 20న మరోమారు ఈడీ విచారణకు కవిత హాజరుకానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv