• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాణసంచా కేంద్రంలో పేలుడు..7 మంది మృతి

    తమిళనాడులో తీవ్ర విషాదం నెలకొంది. రంగపాళ్యంలోని ఓ కేంద్రంలో బాణసంచా గోదాములో జరిగిన పేలుళ్ల ఘటనలో ఏడుమంది మృతిచెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, సహాయక సేవల సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేసేశారు. మృతులంతా అక్కడే పనిచేసే కార్మికులు అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదాల్లో ఎంతమందికి గాయాలయ్యాయనే సమాచారం తెలియలేదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv