• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు రైతు భరోసా నిధులు విడుదల

    నేడు వైఎస్సార్ రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఏడాదిలో రెండో విడత పెట్టుబడి సాయం పంపిణీ చేస్తుంది. ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున 53.53 లక్షల మంది రైతన్నలకు రూ.2,204.77 కోట్ల రైతు భరోసా సాయం అందనుంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఈ రోజు సీఎం జగన్ బటన్‌ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో డబ్బును జమ చేయనున్నారు. మొత్తం మూడు విడతల్లో రైతు భరోసా కింద ప్రభుత్వం రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv