• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీమిండియా ప్లేయర్ల సంబరాలు చూశారా?

    ఆసీస్‌తో తొలి వన్డేలో గెలిచిన తర్వాత టీమీండియా ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పటా పటా వికెట్లు పడినప్పటికీ కేఎల్ రాహుల్(75*), రవీంద్ర జడేజా(45*) పోరాటంతో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఆసిస్‌పై గెలిచింది. వీరిద్దరూ 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv