• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శంషాబాద్‌లో భారీ భూ కుంభ కోణం

    శంషాబాద్ పరిధిలో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కొంత ప్రభుత్వాధికారులు, రియల్టర్‌లతో కలిసి రూ.1000 కోట్ల విలువైన భూముల రికార్డులు మార్చేశారు. సుమారు 150 ఎకరాల భూమిని రియాల్టర్లకు అప్పగించారు. పెద్ద గొల్కొండ గ్రామంలో 190 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 25 ఏళ్ల కిందట ఈ భూమిని పేద రైతులకు పంపిణీ చేసింది. ఇవి అసైన్డ్ భూములు వీటిని కొనడం గాని అమ్మటం గాని చేయరాదు. అయితే వీటి రికార్డులు మార్చి రియాల్టర్లకు అప్పగించారు ప్రభుత్వాధికారులు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv