• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • BRS ఎంపీ, ఎమ్మెల్యేల భద్రత పెంపు

    బీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రభుత్వం భద్రతను పెంచింది. 2+2 ఉన్న భద్రతను 4+4గా పెంచుతూ డీజీ ఆదేశాలు జారీ చేశారు.పెంచిన భద్రత నిన్నటి నుంచి రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు స్పందిస్తూ.. తమకు కూడా భద్రత పెంచాలని పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు డీజీపీకి విజ్ఞప్తి చేసుకున్నారు. పోలీసులు స్పందించకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv