• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘జగనన్న పండగోస్తుంది మా జీతాలన్నా’

    టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘చంద్రన్న హయాంలో దసరా, దీపావళి, రంజాన్ వంటి ప్రముఖ పండుగలకు వారం ముందే జీతాలందుకున్న రోజుల నుంచి… జగనన్న పండగోస్తుంది మా జీతాలన్నా.. మమ్మల్ని కరుణించన్న అనే రోజులు వచ్చాయి….అమ్మో ఒకటో తేదీ..ఇది పాత మాట.. ఇప్పుడు ఆ తేదీనే మర్చిపోయిన రోజులు ఇవి..వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత ఒకటో తేదీన జీతాలు పడిన సంఘటనలు అరుదులో అరుదు’ అని గంటా పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv