• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్ సతీమణి

    సీఎం కేసీఆర్ సతీమణి శోభ ఈ రోజు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమల చేరుకున్న శోభ ఈ రోజు స్వామి వారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv