• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్టీల్‌ బ్రిడ్జ్‌ను ప్రారంభించిన కేటీఆర్‌

    హైదరాబాద్‌ లోయర్‌ ట్యాంక్‌ బండ్‌పై నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఇందిరాపార్క్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడు మీదుగా వీఎస్‌టీ వరకు ఈ స్టీల్ బ్రిడ్జ్‌ని నిర్మించారు. ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడిన కేటీఆర్‌.. ఈ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి ఫ్లైఓవర్‌గా నామకరణం చేసినట్లు చెప్పారు. కాగా, దేశంలోనే మెట్రోకి పైన నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌గా ఇది రికార్డు కెక్కింది. GHMC పరిధిలో భూసేకరణ లేకుండా నిర్మించిన తొలి బ్రిడ్జిగానూ ఇది ఘనత సాధించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv