• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ ప్రాంతాలను తప్పక సందర్శించాలి: మోదీ

    ఉత్తరాఖండ్‌లో పుణ్యక్షేత్రాలను ప్రధాని మోదీ సందర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పవిత్ర క్షేత్రాల జాబితాను షేర్‌ చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలనైనా కచ్చితంగా సందర్శించాలని దేశ పౌరులను ప్రధాని కోరారు. రాష్ట్రంలోని పార్వతీ కుండ్‌, జగేశ్వర్‌లను సందర్శించడం ఎంతో ప్రత్యేకమన్నారు. ‘కుమావోన్‌ ప్రాంతంలోని పార్వతీ కుండ్‌, జగేశ్వర్‌లను తప్పక సందర్శించాల్సిందిగా కోరుతాను. ఎన్నో ఏళ్ల తర్వాత పార్వతీ కుండ్‌, జగేశ్వర్‌లను సందర్శించడం నాకెంతో ప్రత్యేకం’’ అని ప్రధాని పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv