• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఘర్షణలతో ప్రయోజనం ఉండదు: మోదీ

    జీ20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సులో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న వివాదాలు, ఘర్షణలతో ఎవరికి ప్రయోజనం ఉందని చెప్పారు. శాంతికి, సౌభ్రాతృత్వానికి ఇదే సమయమని చెప్పారు. ‘మానవ అవసరాలను తీర్చే విషయంలో అందరం కలిసి గట్టుగా పనిచేయాలి. సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్ ఎదుర్కొంటుంది. ఉగ్రదాడిలో వేల మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉగ్రవాదం ఎక్కడున్న ఏ రూపంలో ఉన్న అది మానవాళికి వ్యతిరేకం’ అని మోదీ స్పష్టం చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv