• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ప్రజలు చనిపోతున్నారు.. చర్చలు జరపండి’

    రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్దంలో ఏ దేశానికి విజయం దక్కదన్నారు. యుద్ధం కాణంగా ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ యుద్ధం ఫలితంపై ప్రతిష్టంభన నెలకొంది. ఎవరూ పూర్తి స్థాయిలో పుంజుకోలేక పోతున్నారు. కాబట్టి ఇరు దేశాలు చర్చలు జరుపుకొని ఓ నిర్ణయానికి రండి’. అని అలెగ్జాండర్ పిలుపునిచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv