• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెషావర్ బాంబు దాడి; 83కు చేరిన మృతులు

    పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఓ మసీదులో జరిగిన [బాంబు పేలుడు](url) ఘటనలో ఇప్పటివరకు 83 మంది మరణించారు. 100 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. కాగా సోమవారం పెషావర్‌లోని ఓ మసీదులో పీటీఐ ఉగ్రవాదులు బాంబు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో మసీదు పైకప్పు కుప్పకూలిపోయింది. దీంతో శిథిలాల కింద కొంతమంది చిక్కుకుపోయారు. వారందరూ విగతజీవులుగా మారుతున్నారు. కాగా క్షతగాత్రులకు రక్తదానం చేయాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv