• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శరణార్థులు దేశం విడిచి వెళ్లిపోండి: పాకిస్థాన్

    పాకిస్థాన్ శరణార్థులపై కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్గానిస్థాన్ నుంచి శరణు కోరి వచ్చినవారు తక్షణమే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ‘ఆఫ్గాన్ నుంచి 2021లో తాలిబాన్ల ఆక్రమణ తర్వాత అనేక మంది పాకిస్థాన్‌కు శరణార్థులుగా వచ్చారు. దాదాపు 13 లక్షల మంది ఆఫ్గాన్ పౌరులు శరణార్థులుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరో 8.8 లక్షల మంది శరణార్థులుగా ధ్రువీకరణ పొందారు. వీరితో పాటు మరో 17 లక్షల మంది దేశంలోకి అక్రమంగా చొరబడ్డారు. వీరంతా నవంబర్ 1వ తేదీ నాటికి దేశం విడిచి వెళ్లిపోవాలి’ అని పాకిస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv