• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

    ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును పాఠశాల బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ హైవేపై ఈ దుర్ఘటన జరిగింది. ఘాజీపూర్ నుంచి రాంగ్ రూట్లో వెళ్తున్న పాఠశాల బస్సు SUV కారును ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎనిమిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. ఆ బాలుడ్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv