• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు

    పసిడి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 చొప్పున పెరిగింది. ఫలితంగా ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.57,560కి చేరింది. అటు ముంబయిలో రూ.57,410, చెన్నైలో రూ. 57,710, కోల్‌కత్తాలో రూ.57,410, బెంగళూరులో రూ.57,410గా ఉంది. హైదరాబాద్‌లో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,800కు చేరింది. మరోవైపు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.77,500 వద్ద కొనసాగుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv