• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిరుతను ఎదిరించి.. బంధించిన యువకుడు

    చిరుతను చూస్తేనే భయపడతాం. అలాంటిది దాడి చేసిన చిరుతపులిని బైక్ మీద బంధించి అటవీశాఖ అధికారులకు అప్పగించిన ఘటన కర్నాటకలో జరిగింది. పొలానికి వెళ్తుండగా వేణుగోపాల్‌పై చిరుతపులి దాడికి ప్రయత్నించింది. దీంతో ధైర్యం చేసి చిరుతను వెంబడించి బంధించాడు. అనంతరం, తాడుతో బైక్ వెనక్కి చుట్టి ఊర్లోకి తీసుకొచ్చాడు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా.. చిరుతను అదుపులోకి తీసుకుని చికిత్స చేయించారు. యువకుడి ధైర్య సాహసాలను గ్రామస్థులు మెచ్చుకున్నారు. దాడి చేసిన చిరుతపులిని బైక్ మీద బందించి అటవీశాఖ అధికారులకు అప్పగించిన యువకుడు కర్నాటక … Read more

    చిరుతతో పోరాడి తాళ్లతో బైక్‌‌కు కట్టేశాడు

    సినిమాల్లో చూసినట్టే ఓ వ్యక్తి రియల్‌ లైఫ్‌లో చిరుతతో పోరాడి దానిని బంధించాడు. దాన్ని కాళ్లను తాళ్లతో కట్టి బైక్‌పై తీసుకు వెళ్లి ఫారెస్ట్ అధికారులకు అప్పగించాడు. ఆ ఘటన కర్ణాటకలో జరిగింది. హసన్ జిల్లా బాగివలు గ్రామానికి చెందిన వేణుగోపాల్ బైక్‌పై పొలానికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో చిరుతపులి అకస్మాత్తుగా అతడిపై దాడి చేసింది. తప్పించుకునే మార్గం లేక అతడు ఎదురుదాడికి దిగాడు. తన బలాన్ని ప్రయోగించి ఆ చిరుతను బంధించాడు. బైక్‌పై తాళ్లతో కట్టి తీసుకువెళ్లి ఫారెస్ట్ అధికారులకు అప్పగించాడు. Hassan: A … Read more

    రద్దీ రోడ్డుపై కూలిన ఐరన్‌ పిల్లర్

    కర్ణాటక హుబ్బలిలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే అండర్‌ బ్రిడ్జ్‌ వద్ద ఏర్పాటు చేసిన ఐరన్‌ పిల్లర్ రద్దీ రోడ్డుపై ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఏ వాహనంపై ‌అది పడకపోవడంతో ముప్పు తప్పింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇటీవలే పలు వాహనాలు ఈ ఐరన్ పిల్లర్‌ను ఢీ కొట్టడంతో అది బలహీనపడిందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతోపాటు వాహనాల రాకపోకల సందర్భంగా పిల్లర్ వైబ్రేషన్‌కు గురై మరింత బలహీనంగా మారినట్లు చెప్పారు. Video: Iron Pillar Collapses In Middle Of … Read more

    స్టెప్పులతో అదరగొట్టిన మాజీ సీఎం

    కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య తన స్వగ్రామంలో సరదాగా గడిపారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి స్టెప్పులు వేశారు. మైసూర్ స‌మీపంలోని సిద్ద‌ర‌మ‌య‌న హుంది గ్రామంలో నృత్యం చేసి అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన [వీడియో ](url)సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. మ‌రోవైపు క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. దీంతో ప్ర‌ధాన పార్టీల అగ్ర‌నేత‌లు సుడిగాలి ప‌ర్య‌ట‌న‌ల‌తో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. తమ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. This was @siddaramaiah ji dancing with his childhood friends at his … Read more

    మోదీ వైపు దూసుకొచ్చిన యువకుడు

    [వీడియో;](url) ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ వైపు ఓ యువకుడు దూసుకురావడం కలకలం రేపింది. పోలీసులు అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కర్నాటకలోని దావణగెరెలో చోటు చేసుకుంది. వేసవిలో కర్నాటకలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ యువకుడు బారికేడ్లు దాటుకుని మోదీ కాన్వాయ్‌ వైపు దూసుకొచ్చేందుకు యత్నించాడు. వెంటనే గమనించి సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. #WATCH | Karnataka: Security breach during PM Modi's roadshow in Davanagere, … Read more

    ముదిరిన సరిహద్దు వివాదం

    కర్నాటక-మహరాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రాష్ట్రాల అనుకూలవాదులు పరస్పరం దాడులకు దిగడంతో [హైటెన్షన్](url) ఏర్పడింది. దీంతో ఈ సమస్యపై ఇరు రాష్ట్రాల సీఎంలు బసవరాజ్ బొమ్మై, ఏక్‌నాధ్ షిండేలు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించుకున్నారు. కాగా కర్నాటకలోని బెల్గావి ప్రాంతం తమదేనని మహరాష్ట్ర వాదిస్తోంది. మరోవైపు ఆ ప్రాంతం తమదేనంటూ కర్నాటక వాదిస్తోంది. దీంతో అక్కడ తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. Jai Maharashtra written on the buses of Karnataka, massive protest by MNS in … Read more

    మైసూరులో చిరుత బీభత్సం

    కర్ణాటకలోని మైసూరులో చిరుతపులి కలకలం రేపుతోంది. జనావాసాల్లోకి వచ్చి నానా బీభత్సం సృష్టిస్తోంది. ప్రజలపై దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది. దీంతో భయం గుప్పిట్లో మైసూరు వాసులు గడుపుతున్నారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై దాడికి ప్రయత్నించింది. జనాలు వెంట పడటంతో పొదల్లోకి వెళ్లింది. మళ్లీ తిరిగి వ్యక్తిపైకి దూసుకు రాగా.. తృటిలో తప్పించుకున్నారు. చిరుతపులి బెడదను తొలగించాలని కోరుతున్నారు. ఈ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #NDTVBeeps | Video: Leopard Attacks Residents In Karnataka's Mysuru pic.twitter.com/yWuzy3HhCs — NDTV (@ndtv) … Read more

    బెదిరిన చిరుత.. జనాలపై దాడి

    జనావాసంలోకి వచ్చిన ఓ చిరుత బెదిరి.. ఇద్దరు స్థానికులపై దాడి చేసి గాయపర్చింది. ఈ ఘటన కర్నాటకలోని మైసూర్‌లో చోటుచేసుకుంది. ఓ భవనంపై నుంచి కొంతమంది రాళ్లు రువ్వడంతో చిరుత భయపడిపోయింది. దీంతో అటుగా వెళ్తున్న ఒక బైకర్‌ను ఢీకొట్టి, అతడిని గాయపర్చింది. ఆ తర్వాత రాళ్లు రువ్వడానికి ప్రయత్నించిన మరో వ్యక్తిపై దాడి చేసింది. అనంతరం ఆ చిరుతను అటవీశాఖాధికారులు బంధించారు. ఈ ఘటనకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Disturbing visuals from Mysore.The crowd is only … Read more

    రాహుల్ గాంధీ ‘పుష్ అప్’ ఛాలెంజ్

    రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో ఉత్సాహంగా సాగుతోంది. ఈ యాత్రలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ‘పుష్ అప్’ ఛాలెంజ్‌లో పాల్గొని రాహుల్ గాంధీ మెప్పించారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, శివకుమార్, స్థానిక యువకుడితో కలిసి రాహుల్ ఈ పోటీలో పాల్గొన్నారు. ఇది నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా స్పందిస్తూ ‘రాహుల్ ఒక్కరే సరైన పుష్ అప్స్ తీశారు. మిగతావారు సగం సగం’ అని కామెంట్ చేశారు. కాగా, … Read more

    తెల్ల కొండ‌చిలువ‌ను ఎప్పుడైనా చూశారా?

    క‌ర్ణాట‌క రాష్ట్రంలోని కార్వాన్ జిల్లాలో ఒక ఇంట్లో తెల్ల కొండ‌చిలువ ప్ర‌త్య‌క్ష‌మైంది. ఎప్పుడూ చూడ‌ని కొత్త ర‌కం పామును చూసి స్థానికులు ఆందోళ‌న చెందారు. వెంట‌నే అట‌వీ శాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. స్నేక్ క్యాచ‌ర్ క్ష‌ణాల్లో అక్క‌డికి చేరుకొని దానిని ప‌ట్టుకున్నాడు. మెల‌నిన్ లోపం కార‌ణంగా దాని రంగు తెల్ల‌గా మారింద‌ని వీటిని స్నేక్‌ గా పిలుస్తారని అధికారులు తెలిపారు. అనంత‌రం కొండ‌చిలువ‌ను సుర‌క్షిత ప్రాంతాల్లో వ‌దిలేశారు. ఇలాంటి జాతి చాలా అరుదు అని; అందుకే క‌నిపించ‌గానే చంపేయ‌కుండా త‌మ‌కు స‌మ‌చారం ఇవ్వాల‌ని … Read more